బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
టీడీపీ ఎంపీని కాపాడేందుకు బాధితులకు అన్యాయం
01 Mar 2017 12:16 PM
తిరుపతిః కృష్ణా జిల్లాలోని బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ ఎంపీని కాపాడేందుకు బాధితులకు అన్యాయం చేస్తున్నారని, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైయస్ జగన్ పై కేసులు పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.