బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
పథకం ప్రకారం కాపులకు అన్యాయం
27 Feb 2017 10:34 AM
తిరుపతి : సీఎం చంద్రబాబు నాయుడు కాపులను నమ్మించి మోసం చేశారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారమే కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్షకు వైయస్సార్సీపీ మద్దతు ఉంటుందని భూమన తెలిపారు.