రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ప్రభుత్వ బుద్ది బట్టబయలు, ధర్నాపై ఆంక్షలు
02 May 2016 9:28 AM
గుంటూరు) ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా పోరాటాలు చూసి ప్రభుత్వం బెంబేలు ఎత్తుతోంది. మాచర్లలో జరిగే ధర్నాకు జన నేత వైఎస్ జగన్ వస్తున్నారని తెలసి హడలిపోతోంది. అక్కడ అనుమతులు ఇవ్వకుండా పోలీసుల మీద అదికార తెలుగుదేశం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో వైఎస్ జగన్ దర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆంక్షల బాట పడుతున్నారు. మైక్ వినియోగించటం మీద కూడా ఆంక్షలు విధించటం మీద నిరసన వినిపిస్తోంది.