చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇమామ్లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం
25 Nov 2017 3:11 PM
పత్తికొండ: వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ముస్లిం సోదరులు మద్దతు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ రహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగాఆయన ఉర్దూలో ప్రసంగించారు. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వస్తే ఇమామలకు నెల నెలా రూ. 10 వేల ఇస్తామని, అదే విధంగా చర్చి, మసీద్, దేవాలయాలకు నెలకు రూ. 15 వేలు ఇస్తామన్నారు. సమాజంలో ప్రతి పని విజయవంతం కావడానికి దేవుడి కరుణ,కటాక్షాలు అవసరమన్నారు. దేవుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా పరిపాలన చేస్తామన్నారు.