మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఫీజురియంబర్స్మెంట్ అందక ఇబ్బంది
05 Aug 2018 3:31 PM
తూర్పుగోదావరి: తెలంగాణలో చదివే ఆంధ్ర విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజురియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదని బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి వైయస్ జగన్ను కలిసింది. ఫీజురియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజురియంబర్స్మెంట్తో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. టీడీపీ వచ్చిన తరువాత పథకం నీరుగారిపోయిందన్నారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజురియంబర్స్మెంట్ ఒక్క సంవత్సరం మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పింది. ప్రభుత్వానికి ఒక లేఖరాయాలని వైయస్ జగన్ను ఆ విద్యార్థి కోరింది. వైయస్ జగన్ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని, అన్న వస్తే ఉచితంగా చదువుకుంటామని చెప్పింది.