కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అపహాస్యమైన ఐడీఎస్ స్కీమ్
07 Dec 2016 1:27 PM
హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ స్కీమ్ అపహాస్యమైపోయిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గుజరాత్, హైదరాబాద్ లో ఎవరో ఆస్తులు ప్రకటిస్తే దాన్ని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడడం దారుణమన్నారు. ఏ అంశం వచ్చినా దాన్ని వైయస్సార్సీపీకి అంటగడుతూ బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ బాబు, ఆయన మంత్రులు దగా కార్యక్రమాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు విషయం బాబుకు ముందే తెలుసునని, రూ. 2 వేల నోటు రాదని బాబు ముందే చెప్పాడని అన్నారు.