ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ప్రతి కార్యకర్త గర్వించేలా బతుకుతా
25 Oct 2016 12:19 PM
కర్నూలుః పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటలకే దిక్కులేకపోతే ఇక మనం ఎవర్ని నమ్మాలి అని వైయస్ జగన్ అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని ఇలాంటి నాయకులుతో వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని విమర్శించారు. ఎంతకాలం బతికాం అన్నది ముఖ్యం కాదు. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అనేలా తాను బతుకుతానన్నారు. కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ విడుదల చేసిన ప్రెస్ మీట్ చదివితే ఇంగ్లీష్ వచ్చిన వాడు ఎవడైనా రాజీనామా చేయాల్సిందేనని, అసలు చంద్రబాబుకు ఇంగ్లీష్ వచ్చా? రాదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. హోదా కోసం మీరందరూ కూడా కలిసి రావాలని కోరారు.