బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
జీవితాంతం వైఎస్ జగన్ తోనే
01 Mar 2016 1:55 PM
గుంటూరు: 'తనకు రాజకీయ భిక్ష పెట్టిందే తమ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జీవితాంతం తాను వైఎస్ జగన్తో ఉంటానని చెప్పారు.
బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని గోపిరెడ్డి ఫైరయ్యారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పోలవరానికి రూ.100 కోట్లు కేటాయిస్తే నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.