కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వంద కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరిక
07 Dec 2017 11:48 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లా పెద్ద ముడియం మండలం భుతమాపురం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ..శనగ పంటకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి అండగా ఉంటుందని ఆయన హమీ ఇచ్చారు. కార్యక్రమంలో కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, డాక్టర్ సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.