మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మేలుకొలుపు పాదయాత్రకు విశేష స్పందన
02 Jun 2017 7:16 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం 8వ రోజు పాదయాత్ర గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు, పాత కల్లూరు, కల్లూరు, ఎగువపల్లె, కనంపల్లె క్రాస్, గుడ్డాలపల్లె, శిరివరం, బూదేడు గ్రామాల్లో సాగింది. ప్రతి ఊర్లో పద్మావతికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు, తాడిపత్రి సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.