ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్
ప్రోటోకాల్ ఉల్లంఘనకు నిరసనగా భారీ ర్యాలీ
22 Jun 2016 12:50 PM
వైయస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడపలో భారీ ర్యాలీ నిర్వహించింది. అసలు ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నందుకే తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, జిల్లా అధికారులు ప్రొటోకాల్ను పాటించలేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.