అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఎమ్మెల్యే సమక్షంలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
20 Feb 2017 5:19 PM
వైయస్ఆర్ జిల్లా: రాజుపాళెం మండలంతొండలదిన్నెలో టీడీపీ నుంచి 50 కుటుంబాలు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు గుద్దేటి సుభాషిణి, గ్రామ వైయస్ఆర్సీపీ నాయకుడు గుద్దేటి రాజారాంరెడ్డిల ఆధ్వర్యంలో దస్తగిరి, సుబ్బయ్య, రంగనాయకులు, సిద్దయ్య, చిన్న మెనెయ్య, పెద్ద మునెయ్య, రామమోహన్, సతీష్, సుధీర్కుమార్రెడ్డి, నాగేంద్రలతో పాటు 50 కుటుంబాలు చేరారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా, అధికార పార్టీ నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా చెప్పాలన్నారు. మీ ఇంటి వద్ద కావలి ఉండాలన్నా ఉంటానని వారికి గట్టిగా హామీ ఇచ్చారు. ఇప్పటినుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ, పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు.