కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ఆర్ సీపీలో 100 కుటుంబాలు చేరిక
12 Jun 2017 2:42 PM
శ్రీకాకుళం: కొత్తూరు మండలంలోని కడుముకాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నాయి. ఈ మేరకు రెడ్డి శాంతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు వైయస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతాయని నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రేగేటి కన్నయ్యస్వామి, జగ్గారావు, వంబరవిల్లి శ్రీనివాసరావు, చిన్నారావు తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో శంకరరవు, గాజుల చలపతిరావు, రాములు, సింహాచలం, ధనుంజయరావు, లక్ష్మణ్రావు, చంద్రరావుతో పాటు సుమారు 100 కుటుంబాలు పార్టీలో చేరాయి.