అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కర్నూలులో భారీ చేరికలు
30 Sep 2016 12:44 PM
కర్నూలుః వైయస్సార్సీపీకి రోజురోజుకు ప్రజాధరణ వెల్లువెత్తుతోంది. ప్రజానాయకుడు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. జిల్లాలోని బుధవారపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఎంపీ బుట్టా రేణుక తన నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బుట్టా రేణుక పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.