మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రెండేళ్లలో సభ నిర్వహణ అధ్వానం.. శ్రీకాంత్ రెడ్డి
07 Jun 2016 3:01 PM
హైదరాబాద్) చంద్రబాబు రెండేళ్ల పరిపాలనలో శాసనసభ సమావేశాల నిర్వాహణ అధ్వానంగా
సాగిందని వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏడుసార్లలో ఒక్కసమావేశాన్ని కూడా హుందాగా నిర్వర్తించిన పాపాన పోలేదు.
ప్రతిపక్షంపై ఎదురుదాడి తప్ప మంచి చట్టం చేయడంలోగానీ, మంచి సాధించిన పరిస్థితులు కానీ లేవని
శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు . తెలుగుదేశానికి నూరుగురు కౌరవులు ఉన్నారని,
అది చాలక మరికొంతమందిని తెచ్చుకొన్నారని శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు.