చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
హోదాపై అట్టుడికిన సభ
09 Sep 2016 11:21 AM
హైదరాబాద్ః ఏపీ శాసనసభ అట్టుడుకుతోంది. హోదాపై చర్చకు పట్టుబడుతూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేశారు. ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరపాలని రెండ్రోజులుగా వైయస్సార్సీపీ నినదిస్తున్నా ఏపీ సర్కార్ కు పట్టడం లేదు. హోదాపై చర్చకు చంద్రబాబు భయపడుతున్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అన్న రీతిలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చంద్రబాబు కాలరాస్తున్నారు. ఐదుకోట్ల మంది భవిష్యత్తు అయిన ప్రత్యేకహోదా కోసం ప్రజల పక్షాన గొంతెత్తి నినదిస్తున్న ప్రతిపక్షం గొంతును అధికార టీడీపీ నొక్కే ప్రయత్నం చేస్తోంది.