మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేత కోసం వేసవి ఎండను కూడా లెక్కచేయని ప్రజలు
25 Mar 2018 11:20 AM
మండుతున్న వేసవి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా కోలాహలమే...సందడే. జననేతతో సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీలు పడుతున్నారు. ఇంకా అనేక మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ఎండతో పోటీపడుతూ పల్లెలన్నీ జనంతో పోటెత్తుతున్నాయి. దారులన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. తమ అభిమాన నేత వైయస్ జగన్తో ఆత్మీయంగా మాట్లాడాలని.. ఆయనతో కరచాలనం చేయాలని... కష్టాలను చెప్పుకుని భరోసా పొందాలని ప్రజా సంకల్ప యాత్రకు వెల్లువలా తరలి వస్తున్నారు.