మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రజా సంకల్ప యాత్రకు 26న విరామం
24 Jan 2018 2:40 PM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన విరామం ప్రకటించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ఆ రోజున పోలీసులకు పరేడ్ ఉండటం, పోలీసు శాఖలో సెలవులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో ఈ నెల 28వ తేదీన పాదయాత్ర 1000 కిలోమీటర్లు మైలు రాయి చేరనున్న క్రమంలో నిర్వహించ తలపెట్టిన వాక్ విత్ వైయస్ జగన్ కార్యక్రమాన్ని 29వ తేదీకి మార్చినట్లు తలశీల రఘురాం పేర్కొన్నారు.