చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రంగుల పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం నింపాలి
01 Mar 2018 11:53 AM
ప్రకాశం: రంగుల పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం, సమాజంలో శాంతి, సామరస్యం నింపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం నింపి, రంగుల మయం చేయాలని కోరారు.