వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
తీవ్ర జ్వరంతో భూమన సంఘీభావ యాత్ర
14 May 2018 3:39 PM
తిరుపతి: ప్రజలు కడతేర్చడం కోసం నిబద్ధతతో మండుటెండలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైయస్ జగన్ 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రలు చేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భూమన సంఘీభావ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు తీర్చడానికి వైయస్ జగన్ తప్ప మరో నాయకుడు లేరని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన వంచన మీద.. ప్రజా కంటక పాలన మీద వంచనపై గర్జన కార్యక్రమం ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు.