ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్
14 Oct 2015 6:45 PM
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అడ్డగోలుగా భూసేకరణ చేయాలని పరితపిస్తున్న చంద్రబాబు దూకుడు కి కళ్లెం వేసింది. భోగాపురం ఎయిర్ పోర్టు భూ సేకరణ పనుల్ని నిలిపివేయాలని సూచించింది.
భోగాపురం ఎయిర్ పోర్టుకి 5వేల ఎకరాలు సేకరించటం, అది కూడా కాలం చెల్లిపోతున్న ఆర్డినెన్స్ ఆదారంగా చివరి రోజున నోటిఫికేసన్ వేయడాన్ని తప్పు పడుతూ అక్కడ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.