19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
బాబు సర్కార్కు కోర్టు నోటీసులు జారీ
08 Aug 2017 3:06 PM
హైదరాబాద్: కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ హైకోర్టులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 120 జీఓలు జారీ చేసి 251 మందిపై కేసులను ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. కేసులు రద్దు అయిన వారిలో స్పీకర్, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అత్యాచారాలు, హత్యాయత్నం లాంటి కేసులను ప్రభుత్వం జీఓలు జారీ చేసి ఎత్తేయడం దారుణమని ఆర్కే పేర్కొన్నారు.