సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
14 Aug 2016 7:17 PM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలనాటి దేశభక్తులు, పోరాట యోధుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన గుర్తు చేశారు. మనమంతా వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.