రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
హంద్రీ- నీవా వైఎస్ చలవే: రఘువీరారెడ్డి
02 Feb 2015 3:04 PM
అనంతపురం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చలువతోనే పురుడుపోసుకుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కొనియాడారు. ఇప్పటికే కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉరవకొండలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శనాలు సంధించారు.