గురువారం నాటి యాత్ర 12.9 కి.మీ

ఇబ్రహీంపట్నం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పునఃప్రారంభించిన మరో ప్రజాప్రస్థానం గురువారంనాడు ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఖానాపూర్ గేటు మీదుగా ఆగపల్లికి చేరుతుంది. అక్కడ శ్రీమతి షర్మిల భోజనవిరామం తీసుకుంటారు. తదుపరి గుణగల్, చౌదరపల్లి గేటు వరకూ వెడతారు. గురువారం ఆమె మొత్తం 12.9 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top