మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
గురువారం నాటి యాత్ర 12.9 కి.మీ
06 Feb 2013 8:11 PM
ఇబ్రహీంపట్నం:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పునఃప్రారంభించిన మరో ప్రజాప్రస్థానం గురువారంనాడు ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఖానాపూర్ గేటు మీదుగా ఆగపల్లికి చేరుతుంది. అక్కడ శ్రీమతి షర్మిల భోజనవిరామం తీసుకుంటారు. తదుపరి గుణగల్, చౌదరపల్లి గేటు వరకూ వెడతారు. గురువారం ఆమె మొత్తం 12.9 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.