వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గురువారం నాటి పాదయాత్ర 14.4కి.మీ
05 Jun 2013 6:12 PM
రాజమండ్రి, 05 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 171 వ రోజుకు చేరుతుంది. మొత్తం 14.4 కి.మీ నడుస్తారు. బూరుగుపూడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, బూరుగుపూడి జంక్షన్, దోసకాయలపల్లికి చేరుకుంటుంది. అక్కడ శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. తదుపరి నందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమె రాత్రి బస చేస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ ఓ ప్రకటనలో తెలిపారు.