మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
దొంగలే విచారణ జరుపుతారట
13 Jun 2017 11:34 AM
విశాఖ భూముల కుంభకోణాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పేదలకు సంబంధించిన లక్షలాది ఎకరాలను కొల్లగొట్టిన దాంట్లో ముఖ్యమంత్రి, మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. భూ కబ్జాపై సిట్ తో విచారణ చేపడుతామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. దొంగలే విచారణ చేసి శిక్షిస్తారనడం హాస్యాస్పదమన్నారు.