వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష
12 Apr 2016 11:19 AM
విశాఖపట్నంః విశాఖకు రైల్వే జోన్ సాధించేందుకు..అంబేద్కర్ జయంతి అయిన ఏఫ్రిల్ 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న ఆశీస్సులు స్వీకరించేందుకు గుడికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని నెలరోజులుగా చేస్తున్న మహోద్యమానికి విశాఖలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థిసంఘాలు సంఘీభావం తెలియజేశారన్నారు.