మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వైయస్ జగన్ ను కలిసిన వేరుశనగ రైతులు
06 Oct 2016 12:41 PM
వైయస్ఆర్ జిల్లా)) ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వైయస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేరుశనగర రైతులు పెండ్లిమర్రిలో జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. వేలిముద్రలు వేసుకొని విత్తన కూపన్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని జననేత వద్ద మొరపెట్టుకున్నారు. రైతుల ఇబ్బందులపై సానుకూలంగా స్పందించిన వైయస్ జగన్ వేలిముద్రలు లేకుండా కూపన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.