రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయర్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
15 Feb 2017 6:30 PM
నెల్లూరు: విడవలూరు మండలంలోని రామతీర్ధం పంచాయతీ పరిధిలోని పాతూరులో బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కన్వినర్ బెజవాడ గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ తీర ప్రాంతాలలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు స్థానికంగా ఉన్న పార్టీ నాయకుడు ఎన్ చంద్రయ్య పార్టీ అభిమానంతో స్థలాన్ని కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. ఈ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులను చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుచ్చంగారి తిరుపతి, కాటంరెడ్డి నవీన్కుమార్రెడ్డి, పురిణి వెంకటరమణయ్య, గోపాల్రెడ్డి, బాస్కర్, ప్రభాకర్, పురిణి వెంకటేశ్వర్లు, వావిళ్ల రమణయ్య, శీనయ్య, తదితరులు పాల్గొన్నారు.