వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు విజయవాడ వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళవారం పార్టీ నాయకులు పార్థసారధి, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్,  దుట్టా రామచంద్రరావు, మేరుగ నాగార్జున తదితరులు ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు.

Back to Top