వైయస్ జగన్ కు ఘనస్వాగతం

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం మండలం కేసరపల్లిలో వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు జగన్‌కు హారతి ఇచ్చారు. వైయస్‌ జగన్‌తో పాటు రాజ‍్యసభ సభ‍్యుడు  విజయసాయిరెడ్డి, పలువురు శాసనసభ్యులు ఉన్నారు.
Back to Top