మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కొవ్వూరులో జననేతకు ఘనస్వాగతం
10 Jun 2018 2:34 PM
పశ్చిమగోదావరి: జననేత పాదయాత్రకు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 185వ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ధారవరం చేరుకున్న వైయస్ జగన్ మార్కొండపాడు మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. వైయస్ జగన్ను కలుసుకునేందుకు ప్రజలంతా ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, వృద్ధులు, రైతులు.. రాజన్న బిడ్డను చూసేందుకు, కరచాలనం చేసి సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. అడుగడుగునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.