మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నిడదవోలులో జననేతకు ఘన స్వాగతం
06 Jun 2018 11:52 AM
పశ్చిమగోదావరి: అడుగడుగునా కష్టాలు, కన్నీళ్లు. ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు. ఇచ్చిన హామీలను గాలికొదిలిన ప్రభుత్వంపై ఆగ్రహ జ్వలాలు. ప్రతి ఒక్కరి నోట ఆవేదన ప్రవాహం. జననేత వైయస్ జగన్ ఆగమనంతో జనంలో వెల్లువిరిసిన ఆనందం. తమ బాధలు తీర్చేవాడు వచ్చాడని, భవిష్యత్తుపై బంగారు ఆశలు. జనంతో మమేకవుతూ..వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం తణుకు నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి వైయస్ జగన్ పాదయాత్ర అడుగుపెట్టింది. ఈ సందర్భంగా స్థానికులు వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నా వైయస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. దారి పొడవునా సమస్యలు చెప్పుకుంటున్నారు.