చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్కు ఘనంగా వీడ్కోలు
14 Aug 2018 12:20 PM
వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు
తూర్పు గోదావరి జిల్లా కోటనందురుకు చెందిన విద్యార్థినులు వైయస్ జగన్కు ఘనంగా వీడ్కోలు పలికారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని విద్యార్థినులు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలన మేడిపండు చందంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ రెండు నెలల పాటు మా జిల్లాలో పాదయాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ రోజుతో జగనన్న మా జిల్లా వవదిలిపెట్టి వెళ్లడం బా««ధగా ఉందని తెలిపారు. వైయస్ జగన్ అన్న అనుకున్న లక్ష్యం పూర్తి చేసేందుకు మేమందరం తోడుగా ఉంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారని, జగనన్న వస్తే మా జీవితాలు బాగుపడుతాయన్న ఆశతో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మా కుటుంబాలు అంతా కూడా జననేత వెంట ఉంటాయని, వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.