రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రైతులను భయపెట్టేందుకే నోటిఫికేషన్
24 Apr 2017 11:11 AM
గుంటూరుః భూసేకరణపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం మరోసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతుల్ని భయపెట్టేందుకే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడమేనని ఆర్కే ఆరోపించారు.