నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వైయస్ జగన్ చెబితేనే ప్రజా సమస్యలపై ఆలోచన.. ఎమ్మెల్యే బుగ్గన
11 May 2016 2:22 PM
హైదరాబాద్) ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చెబితేనే ప్రజా
సమస్యల మీద ప్రభుత్వం హడావుడి చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైయస్సార్సీపీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఎత్తిపోతల పథకాలు
కట్టుకొంటుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నిలదీశారు. దీని మీద వైయస్
జగన్ దీక్ష చేస్తానని ప్రకటించాకనే చంద్రబాబు ప్రభుత్వం మెలకువ వచ్చినట్లు
నటిస్తోందని అన్నారు. ఈ పథకాలు పూర్తయితే దిగువన ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తా
జిల్లాలు ఎండిపోతాయని ఆయన నిలదీశారు. సాగునీటి పథకాల గురించి పట్టించుకోవటం లేదని
ఆయన విమర్శించారు.
To read this article in English: http://bit.ly/1OneWiG