సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
హామీల అమలులో విఫలం
27 May 2017 12:22 PM
హైదరాబాద్ః అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్నైనా నెరవేర్చారా అని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అధికార పార్టీని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఏ హామీని అమలు చేయకుండానే అన్నీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.