మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కుట్రలకు పరాకాష్ట
12 Oct 2015 12:16 AM
గుంటూరుః రాష్ట్ర ప్రజానీకమంతా ఛీదరించుకుంటున్నా చంద్రబాబు అండ్ కో బుద్ధిమారడం లేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటాలపై చంద్రబాబు కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా హెల్త్ రిపోర్ట్ ల ట్యాంపరింగ్ కుట్ర ను వైఎస్ జగన్ స్వయంగా బట్ట బయలు చేశారు.
ప్రతీ రోజూ ప్రభుత్వ డాక్టర్లు తెస్తున్న గ్లూకో మీటర్ ఒక్కో మాదిరి రీడింగ్ ఇస్తోంది. దీంతో ఆదివారం రాత్రి వైఎస్ జగన్ ఒక కొత్త గ్లూకో మీటర్ తెప్పించి పెట్టారు. మొదటగా ప్రభుత్వ డాక్టర్లు తెచ్చిన దొంగ గ్లూకో మీటర్ తో రీడింగ్ 88 గా చూపించింది. అప్పుడు సీల్డ్ కవర్ లో ఉన్న గ్లూకో మీటర్ బయటకు తెరిచి చూస్తే 77 గా నమోదైంది. దీంతో అందరి ముందు ప్రభుత్వం చేస్తున్నకుట్రలు బట్ట బయలు అయ్యాయి. పైగా శ్యాంపిల్స్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లి అక్కడ మరో సారి ట్యాంపర్ చేస్తున్నారు. కీటోన్స్ వివరాల మీద కూడా రక రకాల రిపోర్టులు బయట పెడుతున్నారు. దీని మీద కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.