‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
చర్చలో అవకాశం కల్పించండి
26 Jul 2016 6:06 PM
- ఏపీకి ప్రత్యేకహోదా కీలకమైన అంశం
- రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ తరఫున చర్చలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిప్యూటీ చైర్మన్ కురియన్ను కోరారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చాలా కీలకమైన అంశం అని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చలో తమ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, తాను వైయస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి, సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు.