మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అరకు పరిశీలకురాలిగా నియామకం
27 Jul 2016 10:05 PM
హైదరాబాద్) వైయస్సార్సీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలిగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని నియమించారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా పాడేరు శాసనసభ్యురాలిగా ఉన్నారు. గిరిజనుల సమస్యల మీద ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొన్నారు.