బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
గ్రేటర్ ఎన్నికల కోసం కసరత్తు
31 Jul 2015 8:35 PM
హైదరాబాద్) త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ కసరత్తు ను ముమ్మరం చేసింది. 11 మంది సభ్యులతో ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కే.. శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్య ప్రకాష్, రెహమాన్, ముజద్దడి, ముజితాబ్ అహ్మద్, సురేష్ రెడ్డి, విజయ్ కుమార్, సాయినాథ్ రెడ్డి, సత్యం శ్రీరంగం సభ్యులుగా ఉన్నారు.