చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గెలుపు ఓటములు సహజం
02 Jun 2017 5:45 PM
నెల్లూరు: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీల్లో క్రీడా స్ఫూర్తి చాటాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ అనీల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు అన్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్లో నెల్లూరు ప్రీమియం లీగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రీడలు శారీరక బలానికే కాకుండా, మానసిక వికాసానికి తోడ్పడుతాయని చ్పెరు. 8 రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్లో విజేతలకు రూ.25 వేల నగదు బహుమతి అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు విక్రమ్, రేవంత్లను ఎమ్మెల్యేలు అభినందించారు.