కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన గీత కార్మికులు
04 Jul 2018 2:50 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఎ్రరపోతవరం వద్ద వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గీత కార్మికులు కలిశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు అమలు చేయలేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి జారిపడితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఫిర్యాదు చేశారు. రుణాలు, పింఛన్ మంజూరు కావడం లేదని వైయస్ జగన్కు గీత కార్మికులు వివరించారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.