రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జాతిపితకు ఘన నివాళి
30 Jan 2018 3:52 PM
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సైదాపురంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు గాంధీజీకి ఘన నివాళులర్పించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు తదితరులు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా ప్రాంతాల్లో కూడా జాతిపితకు వైయస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు.