వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు
25 Feb 2017 1:24 PM
హైదరాబాద్ః టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ప్రజలకు సంబంధించి ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష వైయస్సార్సీపీని మాట్లాడనీయకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం బాధాకరమని అన్నారు. ఏ ఒక్క అంశాన్ని ప్రజలకు చేరకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో చేర్చించిన ఏ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.