మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మాజీ వార్డు మెంబర్ మృతికి ఎమ్మెల్యే నివాళి
30 Aug 2017 6:03 PM
రాయచోటి రూరల్ : స్థానిక చెన్నముక్కపల్లె గ్రామపంచాయతీకి చెందిన మాజీ వార్డు సభ్యురాలు మరియంబీ మృతికి బుధవారం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి జరగాలని ఆయన కోరారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సయ్యద్ అమీర్, దివాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.