19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
సంజీవరెడ్డి జయంతి సందర్భంగా అన్నదానం
05 Apr 2017 5:17 PM
కణేకల్లు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రిటైర్డ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ దివంగత పీ.సంజీవరెడ్డి 62 జయంతి పురష్కరించుకొని ఆయన భార్య పీ.సువర్ణమ్మ, కుమారుడు పీ.సృజన్రెడ్డిలు బుధవారం అన్నదానం చేశారు. స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమానికి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్రెడ్డి, వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కన్న, సేవాదళ్ కన్వీనర్ విక్రంసింహారెడ్డి, నాయకులు కొత్తపల్లి రామ్మోహన్రెడ్డి, టీ.కేశవరెడ్డి, ఆర్కే టెక్సైటైల్ యజమాని ఆర్కే బద్రీ తదితరులు పాల్గొన్నారు.