పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
పుష్కరభక్తులకు వైయస్సార్సీపీ అన్న సమారాధన
23 Aug 2016 11:14 AM
కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన భక్తులకు కె. కొత్తపాలెంలో వైయస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. కృష్ణాకరకట్ట ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ దుట్టా మోహన శివరాజయ్య మాట్లాడుతూ 2 వేల మందికి పైగా అన్న సమారాధన చేసినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులతో పాటు కరకట్టపై వెళ్లే బాటసారులకు భోజనాలు వడ్డించడం జరిగిందని చెప్పారు. నియోజవకర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు, స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు మత్తి వెంకట రాజాచంద్, నలుకుర్తి రమేష్, జిల్లా బీసీ కన్వీనర్ నాగినేని శేషగిరిరావు, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి లింగం జగదీష్కుమార్, కోటేశ్వరావు పాల్గొన్నారు.