కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
దివంగత మహానేత కు ఘన నివాళి
24 Dec 2015 7:04 PM
ఇడుపుల పాయ : ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాలుగురోజుల పర్యటన
వైఎస్సార్ జిల్లాలో మొదలైంది. ఇందులో మొదటగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం ఆయన పార్టీ నేతలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‑‑కు
చేరుకున్నారు. మహానేత సమాధిపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ సమాధికి పుష్పాంజలి సమర్పించారు. వైఎస్
జగన్ వెంట ఎంపీ అవినాష్రెడ్డి, పార్టీ
కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, జిల్లా
అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, సంబటూరి
ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన వేముల
మండలం కొన్రెడ్డిపల్లెకు వెళ్లారు.